26, ఫిబ్రవరి 2024, సోమవారం

ఎఫ్ పీ ఐ ల పేరుతో మోసపు ట్రేడింగ్ స్కీములు

 విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు వాటి అనుబంధ సంస్థల ఉద్యోగులము అంటూ కొంతమంది మోసపూరిత ట్రేడింగ్ స్కీములను ఆఫర్ చేస్తున్నారంటూ ఇన్వెస్టర్లను మార్కెట్ రెగ్యులేటర్ సెబి హెచ్చరించింది సెబీ రిజిస్టర్డ్ ఎఫ్ బి ఐ సంబంధితమైన అంటూ ప్రచారం చేసుకుంటున్న మోసపూరిత ట్రేడింగ్ ప్లాట్ఫాములపై తమకు పాల ఫిర్యాదులు అందాయని అవి విదేశీ సంస్థ గత ఇన్వెస్టర్ల సభ అకౌంట్స్ లేదా ఇన్స్టిట్యూషనల్ అకౌంట్స్ ద్వారా ట్రేడింగ్ అవకాశాల్ని ఆఫర్ చేస్తున్నాయని సోమవారం సబి విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది ఆన్లైన్ ట్రేడింగ్ కోర్సులు సెమినార్లు స్టాక్ మార్కెట్లో మెంటార్స్ ప్రోగ్రాములు అందిస్తామంటూ వాట్సాప్ లైవ్ బ్రాడ్కాస్టర్తో ప్రచారం చేసి అమాయక ఇంస్టార్లకు వల వేస్తున్నట్లు వివరించింది అంతేకాకుండా ఆ మోసపూరిత వ్యక్తులు అధికారిక ట్రేడింగ్ డిమార్ట్ అకౌంట్ లేకుండానే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని షేర్లు కొనుగోలు ఐపిఓలకు దరఖాస్తు చేయడం వంటివి అనుమతిస్తామని అంటున్నారని సెబి తెలిపింది ఈ కార్యకలాపాలు నకిలీ పేర్లతో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ ల ద్వారా నిర్వహిస్తున్నారని అన్నది దేశీయ ఇన్వెస్టర్లు సెక్యూరిటీ మార్కెట్లో చేసే పెట్టుబడులకు సంబంధించి ఎఫ్ బి ఐ లకు ఏ సరళీకరణలు లేవన్నది.

గర్భాశయ క్యాన్సర్ సూచనలు ఏమిటి

 పూనం పాండే పబ్లిసిటీ స్టంట్ కావచ్చు కేంద్ర ప్రభుత్వం టీకాల ప్రస్తావన కావచ్చు ఒక్కసారిగా సర్వికల్ క్యాన్సర్ గురించి దేశవ్యాప్తంగా చర్చ పెరిగింది ఈ నేపథ్యంలో సర్వికల్ క్యాన్సర్ ఎందుకింత ప్రాణాంతకం అవుతున్నది అనే అధ్యయనం మొదలైనది తొలి రోజులలో పసిగట్టకపోవడమే ఈ మహమ్మారి విగ్రహం పడకు అసలు కారణమని గుర్తించారు నిపుణులు లక్షణాలను కనిపెట్టి సరైన వైద్యుడిని సంప్రదిస్తే తొలి దశలోనే సమర్థమైన చికిత్స సాధ్యం అంటున్నారు

రుతుస్రావ సమయంలో రక్తం ఎక్కువగా పోవడం రోజుల తరబడి రక్తస్రావం కొనసాగడం

పీరియడ్స్ మధ్యలో బహిష్టు తర్వాత కూడా రక్తస్రావము జరగడం

రక్తం రంగు మారుతూ దుర్వాసనతో కూడిన స్రావాలు వెలువడము

గర్భాశయం దగ్గర నొప్పి దురదగా ఉండడం, మూత్రానికి వెళ్ళినప్పుడు, రతి సమయంలో ఆసౌకర్యం కలగడం

ఈ లక్షణాలు ఇతర వ్యాధులలో కూడా కనిపించవచ్చు అదే సమయంలో గర్భాశయ క్యాన్సర్కు కూడా సూచనగానూ భావించాలి 9 నుంచి 14 సంవత్సరాల వయసులో వ్యాక్సిన్ వేయించుకోవడం పాతికేళ్ల వయసు వచ్చిన తర్వాత ప్రతి మూడు నుంచి ఐదు ఏళ్లకు ఒకసారి స్క్రీనింగ్ చేయించుకోవడం ఉత్తమమని నిపుణులు సలహా ఇస్తున్నారు

కాఫీ టీ తాగిన తర్వాత ఏం చేయాలి?

 దంతాలను శుభ్రంగా ఆరోగ్యంగా ఉంచుకోకపోతే ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి మనం చేసే చిన్నపాటి పొరపాట్లు మనకున్న చెడు అలవాట్లు దంతాల ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతిస్తాయి

కొందరికి ఐస్ ముక్కలు కొరికే అలవాటు ఉంటుంది మంచు గడ్డలు రాళ్ల కంటే బలమైనవి ఫలితంగా పళ్ళు విరిగిపోని వచ్చు ఆ చల్లదనం పళ్ళ లోపలి బాగాన్ని కూడా దెబ్బతీస్తుంది

కాఫీ టీ లలోని క్షరత్వం వల్ల పళ్ళ మీద మరకలు ఏర్పడతాయి సూక్ష్మ క్రిములు పెరిగేందుకు ఇది సహాయపడతాయి ఫలితంగా చిగుళ్ల వాపు నోటి దుర్వాసన లాంటి సమస్యలు కూడా వస్తాయి అందుకే కాఫీ టీ తాగిన కాసేపటికి నోరు పుక్కిలించాలి

నిమ్మరసం లాంటి పుల్లటి ద్రవాల వలన ఎసిడిటీ రావచ్చు అది పంటి ఎనామిల్ ను దెబ్బతీస్తుంది ఇలాంటి పానీయాలు తీసుకున్న తర్వాత చూయంగం నమిలితే కొంత ఉపశమనం లభిస్తుంది

తినగానే బ్రష్ చేసుకోవడం చాలా మంది అలవాటు ఆమాత్రం జాగ్రత్త మంచిదే కానీ తిన్న 30 నిమిషాల వరకు ఆగితే మేలు

గోల్డ్ కొరక్కొని అలవాటు పళ్ళ ఆకృతిని దెబ్బతీస్తుంది అంతేకాదు దవడ ఎముకలను కూడా ప్రభావితం చేస్తుంది

బాగా అరిగిపోయిన తర్వాత కూడా టూత్ బ్రష్ మార్చకపోవడం కూల్డ్రింక్స్ అధిక తీసుకోవడం నిద్రలో పళ్ళు కొరకడం తదితర అలవాట్లు కూడా మంచిది కాదు