23, ఫిబ్రవరి 2024, శుక్రవారం

ఆక్వా కల్చర్ ఎంతో లాభదాయకం

 ఆక్వా కల్చర్ చేపల పెంపకం ఎంతో లాభదాయకమని ఆదిశగా సన్న చిన్న కారు రైతులు మహిళా సంఘాలను ప్రోత్సహించాలని కలెక్టర్ జితేష్ పార్టీ అధికారులకు సూచించారు కలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు వ్యవసాయ క్షేత్రంలో కొంత స్థలంలో ట్యాంక్ ఫాం ఫాంట్ ఏర్పాటు చేసుకోవడంతో వ్యవసాయంతో పాటు ఇటు కొర్రమీను చేపల పెంపకం చేపట్టవచ్చని అన్నారు ఏడాదిలో మూడు సార్లు ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు అని చెప్పారు వీటిని నిర్మాణానికి నాబారడు ఐదు లక్షల రూపాయలు ఖర్చవుతుంది అని తెలిపారు పరిశ్రమల శాఖ సహకారంతో ట్యాంకు కాంపౌండ్ నిర్మాణానికి 35% సబ్సిడీస్తుందని అన్నారు జిల్లాలో 16957 మహిళా సంఘాల్లో 1,75,670 మంది సభ్యులు ఉన్నారని చెప్పారు చేపల పెంపకానికి ముందుకు వచ్చిన 656 ఔత్సాహికులకు శిక్షణ ఇచ్చి 63 యూనిట్లు గ్రౌండ్ చేశామన్నారు జిల్లాలో వేయి యూనిట్ గ్రౌండ్ లక్షణం ఆదిశగా మహిళా సంఘ సభ్యులను ప్రోత్సహించాలని అన్నారు సమావేశంలో నాబార్డు సహాయ జనరల్ మేనేజర్ ప్రవీణ్ కుమార్ డిపిఎం రమేష్ బాబు జిల్లా మత్స్యశాఖ అధికారి వరదారెడ్డి కొత్త కల్చర్ సాంకేతిక సలహాదారు ఏపిఎంలో సీపీలు మహిళా సమైక్య సభ్యులు మత్స్య సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు

ఇంద్రజాలంలో రాణిస్తున్న సంతోష్ కుమార్

 భిక్కనూరు మండలంలోని కంచర్ల గ్రామానికి చెందిన కుమ్మరి సంతోష్ కుమార్ ఇంద్రజాల కుడిగా రాణిస్తూ ప్రశంసలు పొందుతున్నాడు అబ్రకదబ్ర అంతా గప్చుప్ అంటూ మ్యాజిక్ చేస్తూ అందరిని ఆకట్టుకుంటున్నాడు కొంతకాలం క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో సంతోష్ కుమార్ గాయపడగా కాళ్లు చేతులు తిరిగాయి దీనితో ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఆత్మస్థైర్యంతో లక్ష సాధన కోసం కృషి చేశాడు ఎన్నో అవమానాలను ఎదుర్కొని కళాకారుడిగా నిలదొక్కుకున్నాడు ప్రాజెక్టుతో పాటు నటన మిమిక్రీ రంగంలోనూ రాణిస్తున్నాడు ఇప్పటివరకు ఎనిమిది షార్ట్ ఫిలింలో యాక్టింగ్ చేయగా తెలుగు రాష్ట్రాల్లో 1200 కు పైగా ఇంద్రజాల ప్రదర్శనలు ప్లాస్టిక్ నియంత్రణపై సుమారు జిల్లాలో ప్రదర్శనలు ఇచ్చాడు హరితహారం మూఢనమ్మకాల నియంత్రణపై తన ప్రదర్శన ద్వారా అవగాహన కల్పించాడు సంతోష్ కుమార్ జాతీయ గోల్డెన్ స్టార్ అవార్డు రాష్ట్రస్థాయి అబ్దుల్ కలాం అవార్డు ఉత్తమ మెజీషియన్ అవార్డులను అందుకున్నారు



ఈద్గా నిర్మాణ పనులకు భూమి పూజ

 నసురుల్లాబాద్ మండల కేంద్రంలో ఈద్గా నిర్మాణ పనులకు బేరాస్ నాయకులు మైనారిటీలు గురువారం భూమి పూజ చేశారు ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ సభ్యుడు కంది మల్లేష్ మాట్లాడుతూ ఎస్డిఎఫ్ నిధులు 5 లక్షల రూపాయలు మంజూరయ్యాయని దీనిలో భాగంగా భూమి పూజ చేసినట్లు ఆయన తెలిపారు కార్యక్రమంలో నాయకులు ఖలీల్ సాయిలు ఫయాజ్ సత్తార్ వసీం వెంకటేశ్వర్లు పాల్గొన్నార