తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిజామాబాద్ రీజియన్ పరిధిలో వివిధ డిపోలలో గల బస్ స్టేషన్లలో ఖాళీగా ఉన్న 62 ఖాళీ షాపులు ఖాళీ స్థలాలకు కాంట్రాక్టు జారీ చేసేందుకు వేలం ద్వారా టెండర్లు కోరుతున్నట్లు రీజినల్ మేనేజర్ ఒక ప్రకటనలో తెలిపారు ఫారాలను సంబంధిత డిపో మేనేజర్ కార్యాలయం నుండి ఈనెల 21 నుంచి 29 వరకు ఉదయం 10:30 నుండి 5 గంటల వరకు పొందవచ్చు అని తెలిపారు పూర్తి చేసిన టెండర్ ఫారాలను మార్చి ఒకటి నాడు 10:30 నుండి 2 గంటల వరకు రీజినల్ మేనేజర్ కార్యాలయంలో గల టెండర్ బాక్సులు వేసి రసీదు తీసుకోవాలని పేర్కొన్నారు అదేరోజు మూడు గంటలకు టెండర్ బాక్స్ ఓపెన్ చేస్తామని మరిన్ని వివరాలకు ఆర్టీసీ వెబ్సైట్ చూడాలని సూచించారు
ALL THE DETAILED ADDRESSES OF BUSINESS PERSONS, STORES , OFFICES WITH NAMES , CONTACT NUMBERS AND CLEAR LOCATION SETTING WITH GOOGLE MAP ETC OF KAMAREDDY AREA PROVIDED HERE TO GET COMMUNICATE WITH THE WORLD INORDER TO IMPROVE THE BUSINESS AND TO REACH THE CONSUMERS SUCCESSFULLY.MOBILE VIEWERS PLZ VIEW WEB VERSION FOR FULL FEATURES.
21, ఫిబ్రవరి 2024, బుధవారం
కాలభైరవ స్వామి ఆలయంలో టెండర్ ప్రకటన
రామారెడ్డి మండలం ఇసనపల్లి గ్రామంలో వెలసిన కాలభైరవ స్వామి ఆలయంలో ఒక సంవత్సరం కొరకు తేదీ ఒకటి మార్చి 2024 నుండి 28 ఫిబ్రవరి 2025 వరకు క్రింద తెలిపిన రాగిపాదుకలు వెండి పాదుకలు చందనము లామినేషన్ ఫోటోలు స్టిక్కర్ ప్యాకెట్ కిరాణా సామాను వంటచేరుకు కట్టెలు ప్రింటింగ్ వస్తువుల కొరకు భక్తుల నుండి గాని వ్యాపారస్తుల నుండి గాని తేదీ 22 ఫిబ్రవరి 2024 రోజున 1:00 వరకు సీల్డ్ కవర్లో ఆలయంలో సమర్పించవలెను అదే రోజు మూడు గంటలకు సీల్డ్ కవర్లను ఆలయ కార్య నిర్వహణ అధికారి సమక్షంలో మరియు ఇతర పెద్దల సమక్షంలో సీల్డ్ కవర్ ఓపెన్ చేయడం జరుగుతుంది వ్యాపారస్తులు ఇట్టి విషయాన్ని గమనించి సద్వినియోగం చేసుకోవాలని ఈవో ప్రభు రామచంద్రం తెలిపారు
8 నుంచి జూబ్లీహిల్స్ లోని శ్రీవారి ఆలయ బ్రహ్మోత్సవాలు
హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు మార్చి 8 నుంచి 16వ తేదీ వరకు జరగనున్నాయి ఏడవ తేదీ సాయంత్రం అంకురార్పణతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి మరుసటి రోజు నుంచి ఉదయం 8 గంటల నుంచి తొమ్మిది గంటల దాకా రాత్రి 8 నుంచి 9 గంటల వరకు వాహన సేవలు నిర్వహిస్తారు మార్చి 17 నా సాయంత్రం మూడు నుంచి ఐదు గంటల వరకు పుష్పయాగం జరుగుతుంది తిరుపతిలో మంగళవారం బ్రహ్మోత్సవాల గోడపత్రికను టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తదితరుల ఆవిష్కరించారు ఆలయ డిప్యూటీ ఈవో రమేష్ బాబు పాల్గొన్నార