18, ఫిబ్రవరి 2024, ఆదివారం

పీచు మిఠాయి తమిళనాడు పుదుచ్చేరిలో నిషేధం

 రొడమైన్  బి అనే రసాయనం కల్పినట్లు నిర్ధారణ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ఆందోళన 




పిల్లలు ఇష్టంగా తినే పీచు మిఠాయిపై తమిళనాడు పుదుచ్చేరిలో నిషేధం విధించారు వీటిలో కృత్రిమ రంగుల కోసం ఆరోగ్యానికి హాని కలిగించే రోడ మైండ్ బి అనే రసాయనాన్ని కల్పి తయారు చేస్తున్నట్లు గుర్తించారు కొద్ది రోజుల క్రితం పుదుచ్చేరిలో విక్రయిస్తున్న పీచు మిఠాయి రంగు కొత్తగా ఉందని పలువురు ఆహార భద్రత శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు వారు నమూనాల సేకరించి ప్రయోగశాలలో పరీక్షించగా రోడమాన్ బి వాడినట్లు తేల్చారు దుస్తులకు రంగులు వేయడం అగర్బత్తిలు తయారీ వంటి తదితర పరిశ్రమల్లో ఈ రసాయనాన్ని ఎక్కువగా వినియోగిస్తారు ఇది కలిపిన పీచు మిఠాయిని తింటే కిడ్నీ కాలేయం పని తీరుపై ప్రభావం పడనుంది చివరికి క్యాన్సర్కు దారి తీసే ప్రమాదం ఉంది దీంతో పుదుచ్చేరిలో 30 మందికి పైగా విక్రయిదారులకు హెచ్చరికలు జారీచేసి నిషేధం విధించారు తమిళనాడులోను అప్రమత్తమైన అధికారులు చెన్నై మెరీనా డీసెంట్ నగర్ బీచ్లలో తనిఖీలు చేయగా రసాయనం కలిపినట్లు నిర్ధారించారు శనివారం ఈ అంశంపై ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణ్యం ఒక ప్రకటన విడుదల చేశారు ఆహార భద్రతా ప్రమాణాల చట్టం 2006 ప్రకారం పీచు మిఠాయిని నాసిరకం తినకూడని ఆహారంగా దృహికరించాం. వీటిని తయారు చేసిన విక్రయించిన శిక్షారహమైన నేరంగా పరిగణిస్తాం అని పేర్కొన్నారు



17, ఫిబ్రవరి 2024, శనివారం

నోటిఫైయబుల్ డిసీజ్ గా క్యాన్సర్

 నోటిఫైఎబుల్ డిసీజ్ గా క్యాన్సర్ కమాండ్ కంట్రోల్ సెంటర్తో మహమ్మారికి అడ్డుకట్ట తొలిదశలో గుర్తిస్తే ప్రాణాలను కాపాడొచ్చు సర్వైకల్ క్యాన్సర్ నిరోధానికి కేంద్ర ప్రభుత్వ చర్యలు బ్రష్ బడి చెట్ల ప్రస్తావన పై ఆంకాలజిస్టు నోరు దత్తాత్రేయుడు 9 నుంచి 14 ఏళ్ల వయసు బాలికల్లో సర్వైకల్ క్యాన్సర్ నిరోధానికి కీలక చర్యలు చేపట్టనున్నట్లు ఆ దిశగా టీకా కార్యక్రమాన్ని ప్రోత్సహించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బడి చెట్ల ప్రకటించడంపై ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ నోరు దత్తాత్రేయుడు ప్రశంసించారు భారతదేశంలో మహిళలకు వస్తున్న క్యాన్సర్లలో రెండో స్థానంలో గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ ఉందని ఏటా ఇండియాలో 85 వేల సర్వైకల్ క్యాన్సర్ కేసులు దాని కారణంగా 50,000 మరణాలు నమోదు అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో సర్వైకల్ క్యాన్సర్ నివారించే కార్యక్రమాలపై కేంద్రం దృష్టిసారించి బడ్జెట్లో ప్రకటించడం ప్రశంసనీయమని కీలకమైన ప్రజా ఆరోగ్య సమస్య పరిష్కారం దిశగా వేసిన మెచ్చుకోదగ్గ అడుగు అని ఆయన పేర్కొన్నారు





మగ్గం వర్క్ పై ఉచిత శిక్షణ

 బిబిపేట మండలంలోని తుజాల్పూర్ గ్రామంలో 30 మంది మహిళలకు ఐఆర్డిఎస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నాబార్డ్ వారి సహకారంతో మగ్గం వర్క్ పై ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు సంస్థ డైరెక్టర్ రాజలింగం తెలిపారు శిక్షణ సమయంలో మధ్యాహ్న భోజనంతోపాటు 750 రూపాయల స్టఫ్ అండ్ అందించడం జరుగుతుందని తెలిపారు శిక్షణ అనంతరం నాబార్డ్ సంస్థ ద్వారా సర్టిఫికెట్ అందించడం జరుగుతుందని వివరించారు