2, ఫిబ్రవరి 2024, శుక్రవారం

ఆర్మూర్ పద్మశాలి తర్ప సంఘం

 ఇటీవల నూతనంగా ఎన్నికైన ఆర్మూర్ పద్మశాలి సంఘం నాలుగవ దర్ప అధ్యక్షులు రుద్ర రాజేశ్వర్ ఆరవతర్ప అధ్యక్షులు వేముల ప్రకాష్లను గురువారం పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో పట్టణ సంఘం అధ్యక్షుడు అంబల్ల శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి ఘనపురం సంతోష్ కుమార్ కోశాధికారి కొక్కుల రవీందర్ సర్వసమాజ ప్రతినిధి చక్రి పద్మశాలి సేవా సమితి అధ్యక్షుడు మేక మోహన్ దాస్ తర్పల అధ్యక్షులు కటకం నరేందర్ సదమాస్తుల గణపతి నూకల నారాయణ బండి అనంతరావు చిట్ల యగ్నేష్ ఆడపు ప్రభాకర్ పాల్గొన్నారు



సాఫ్ట్బాల్ క్రీడాకారినికి సత్కారం

 నేషనల్ లెవెల్ సాఫ్ట్బాల్ పోటీలకు ఎంపికైన నవీపేట్ కి చెందిన దీపం స్థానిక దుర్గా యూత్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ ఎదుగుదలకు పేదరికం ఎప్పటికీ అడ్డు కాదన్నారు గ్రామీణ నేపథ్యం ఉన్న ఓ బాలిక జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం గొప్ప విషయం అన్నారు దీపం బాలికలు ఆదర్శంగా తీసుకోవాలన్నారు అనంతరం డాక్టర్ సాధించిన బీడీ దాస్ ను దీప తల్లిదండ్రులను సన్మానించారు కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ దొంతు ప్రవీణ్ తేడు పోశెట్టి సాయిబాబాగౌడ్ లోకం నరసయ్య సూరిబాబు సురేష్ పోసాని దేవరాజ్ దుర్గా యూత్ సభ్యులు గోపి వినోద్ కుమార్ శేఖర్ పాల్గొన్నారు



నెక్లెస్ రోడ్ లో ఆల్ ఇండియా హార్టికల్చర్ షో

 నగరాల్లోనూ గ్రీనరీకి ప్రాధాన్యత ఇస్తూ భవిష్యత్తు తరాలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు గురువారం ఆయన నక్సల్ నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన 15వ గ్రాండ్ నర్సరీ మేళాను ప్రారంభించి మాట్లాడారు పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు గ్రాండ్ నర్సరీ మేళాను ఆల్ ఇండియా హార్టికల్చర్ పేరుతో పదేళ్లుగా కంటిన్యూగా ఏర్పాటు చేయడం పట్ల నిర్వాహకులను అభినందించారు అక్కడ దేశంలోని వివిధ ప్రాంతాల్లో లభించే అనేక రకాల మొక్కలు అందుబాటులో ఉన్నాయన్నారు మెడిసినల్ ప్లాంట్లు ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ కూడా ఉన్నాయని చెప్పారు ఇంటి వద్ద కిచెన్ గార్డెన్ పర్టికల్ గార్డెన్ టెర్రస్ గార్డెన్ వంటివి ఏర్పాటు చేసుకుంటే ఆక్సిజన్ తో పాటు వర్క్ ప్రెజర్ తగ్గి మానసిక ఉత్సాహాన్ని పొందవచ్చని వివరించారు మొక్కల పెంపకాన్ని ఉద్యమంగా చేపట్టాలని మంత్రి సూచించారు 160 కి పైగా స్టాల్స్ ఏర్పాటు ఈనెల 5వ తేదీ రాత్రి 9 గంటల వరకు గ్రాండ్ నర్సరీ మేళ జరుగుతుందని మెల్ల ఇంచార్జ్ ఖలీల్ అహ్మద్ తెలిపారు థాయిలాండ్ తో పాటు దేశ విదేశాలు వివిధ రాష్ట్రాల నుంచి 160 కి పైగా స్టార్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు మూడు రూపాయల నుంచి 16 లక్షల విలువైన మొక్కలు ఈ ప్రదర్శనలు లభ్యమవుతాయన్నారు స్టాల్స్ లో అరుదైన మొక్కలు ఇత్తనాలు ఎరువులు, పరికరాలు ప్రదర్శన  జరుగుతాయని తెలిపారు