కొన్ని ఏళ్ల క్రితం వరకు ప్రతి ఇంట్లో పిచ్చుకలు కనిపించేవి ఇప్పుడు చెట్ల పైన వాటి జాడలేదు పట్టణీకరణ మొబైల్ టవర్లు వాటి నుంచి వెలువడే రేడియేషన్ కారణంగా పిచ్చుకల ఉనికి ప్రశ్నార్థకమైపోయింది వీటికి తోడు కొన్ని ప్రాంతాల్లో కోతులు పిచ్చుక కూడని ధ్వంసం చేయడం వల్ల కూడా నేర్పించుకలు కనుమరుగవుతున్నాయి ఈ నేపథ్యంలోని కొంతమంది పర్యావరణ వేత్తలు పక్షుల సంరక్షణ బాధ్యత తీసుకున్నారు మిషన్ టు సేవ్ బర్డ్స్ కొత్తగూడెం పేరుతో చుక్కలకు ఆహారం పిచ్చుకలకు ఆహారం సంరక్షణకు ఉచితంగా గూళ్ళు పంపిణీ చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు కొత్తగూడెంలోని ఎస్సిసిఎల్ ఉద్యోగి కే రాజశేఖర్ ఈ సేవలో ముందున్నారు ప్రకృతి హరిత దీక్ష అని నవల ఇచ్చిన స్ఫూర్తితో అడుగు ముందుకేసారు ఎండిన వరి కంకులను గూళ్ళను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తూ పిచ్చుకల సంరక్షణకు దిగారు ఆంధ్రప్రదేశ్లోని తుని పట్టణానికి చెందిన రైతు పర్యావరణవేత్త పి దాలినాయుడు నుంచి తాను ప్రేరణ పొందానని రాజశేఖర్ తెలిపారు సొంత ఖర్చులతో వరి కంకులు పిచ్చుక గూళ్లను కొనుగోలు చేసి స్నేహితులకు ఇరుగుపొరుగు వారికి పంచుతున్నారు ప్రకృతి పరిరక్షణకు తన వంతు సహాయంగా ఈ పని చేస్తున్నట్లు రాజశేఖర్ తెలిపారు పర్యావరణంలో భాగమైన పక్షులను సంరక్షించడం ద్వారా వాతావరణ కాలుష్యం నుంచి రక్షించుకోగలమని చెప్పారు ఇంటి పరిసరాలలో వరి కంకులు వేలాడదీస్తే పిచ్చుకలు వచ్చే వాలుతాయని చెప్పారు పిచ్చుకలను కాపాడాలని వన్యప్రాణులని నిపుణుల పిలుపుమేరకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామనిఅని తెలిపారు.
ALL THE DETAILED ADDRESSES OF BUSINESS PERSONS, STORES , OFFICES WITH NAMES , CONTACT NUMBERS AND CLEAR LOCATION SETTING WITH GOOGLE MAP ETC OF KAMAREDDY AREA PROVIDED HERE TO GET COMMUNICATE WITH THE WORLD INORDER TO IMPROVE THE BUSINESS AND TO REACH THE CONSUMERS SUCCESSFULLY.MOBILE VIEWERS PLZ VIEW WEB VERSION FOR FULL FEATURES.
23, ఫిబ్రవరి 2024, శుక్రవారం
కిడ్నీ రోగులకు వరంగా పెయిర్డ్ కిడ్నీ డొనేషన్
దేశంలోనే సరికొత్తగా రిజిస్ట్రేషన్ కోసం వెబ్సైట్ రూపకల్పన అదనంగా 40 శాతం మంది రోగులకు ప్రయోజనం వెబ్సైట్ను ఆవిష్కరించిన స్టార్ హాస్పిటల్స్ ఎండి డాక్టర్ గోపీచంద్ మన్యం
కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం కుటుంబంలోని దాతలు సిద్ధంగా ఉన్నప్పటికీ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాకపోవడంతో రోగులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవిస్తున్నారని ఈ నేపథ్యంలో ప్రస్తుతం కేవలం 3 నుంచి 5% మందికి మాత్రమే అందుబాటులో ఉన్న కిడ్నీ మార్పిడి శాస్త్ర చికిత్సలను ఏకంగా 40 శాతం వరకు తీసుకువెళ్లేందుకు కిడ్నీ డొనేషన్ విధానాన్ని అందుబాటులోకి తీసుకు వస్తున్నామని స్టార్ ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ గోపీచంద్ మన్నెం చెప్పారు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ టెన్ లోని స్టార్ ఆసుపత్రిలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జీవన్దాన్ ఫౌండేషన్ సీఈవో డాక్టర్ స్వర్ణలత స్టార్ ఆసుపత్రి నేఫరాలజీ నిభాగాధిపతి డాక్టర్ గంధ శ్రీధర్ తో కలిసి కిడ్నీ స్టాప్ ట్రాన్స్ ప్లాంట్స్ విధానంలో భాగంగా దాతలు తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేయించుకోవడం కోసం ప్రత్యేకంగా వెబ్సైట్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీ కేడీ విధానం కిడ్నీ రోగులకు వరప్రదాయని అని అభివర్ణించారు భారత్ లో ఏటా సుమారు రెండు లక్షల మందికి కిడ్నీ మార్పిడి అవసరం అవుతుండగా కేవలం ఎనిమిది నుంచి పదివేల మందికి మాత్రమే కిడ్నీ మార్పిడి అవకాశం లభిస్తుందని తెలిపారు కుటుంబ సభ్యులు కిడ్నీ దానం చేసేందుకు సిద్ధపడిన బ్లడ్ గ్రూపులు కలపకపోవడంతో మార్పిడి చేయడం సాధ్యం కావడం లేదని చెప్పారు దీంతో ఎన్నో ఏళ్లపాటు డయాలసిస్ మీదనే వారు జీవితాన్ని గడపాల్సి వస్తుందని తెలిపారు దీనికి తోడు మధుమేహం పోషకాల కొరత అతి తక్కువ శానిటేషన్ వంటి కారణాలతో రోగం కాస్త క్రోనిక కిడ్నీ డిసీస్ గా మారుతున్నదని దేశంలో దాదాపు 17 శాతం మందిని సి కె డి వేధిస్తున్నదని వెల్లడించారు గోపీచంద్ తెలిపారు. ఇది తీవ్రతరమై చివరకు అంత్యదశ మూత్రపిండాల వ్యాధి కి దారితీస్తున్నదని అన్నారు కిడ్నీ రోగుల ప్రాణాలను కాపాడేందుకు పేయిర్డ్ కిడ్నీ డొనేషన్ అని అందుబాటులోకి తీసుకువచ్చామని డాక్టర్ గోపీచంద్ తెలిపారు కిడ్నీ పెయిర్డ్ డొనేషన్ రిజిస్ట్రీలో నమోదు చేసుకోవడం ద్వారా ఒకే బ్లడ్ గ్రూప్ కలిగిన వేరువేరు కుటుంబాల్లోని దాతలతో కలుసుకొని తమ వారికి విజయవంతంగా కిడ్నీ మార్పిడి శాస్త్ర చికిత్సలు చేసుకునే అవకాశం ఏర్పడుతుందని చెప్పారు ఈ విధానం దేశంలో మూత్రపిండాల మార్పిడిలో అనేక విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతుందని గోపీచంద్ ఆకాంక్షించారు ఈ సందర్భంగా జీవన్ధాని ఇంచార్జి డాక్టర్ స్వర్ణలతో మాట్లాడుతూ అవయవదానంపై మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్నదని ప్రస్తుతం అవయవదానంపై ప్రజల్లో కొంత మార్పు వచ్చిందన్నారు స్టార్ ఆసుపత్రిలో ప్రవేశపెట్టిన పీకేడి విధానంతో అందలాదిమందికి కిడ్నీ మార్పిడి శాస్త్ర చికిత్సలు జరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు ఈ సందర్భంగా రెండు నెలల కిందట టీకేడీ విధానం ద్వారా కిడ్నీ మార్పిడి చేయించుకున్న రఘునాథరెడ్డి మహేశ్వర్ రెడ్డి కుటుంబ సభ్యులు తమ అనుభవాలను పంచుకున్నారు
పాము కాటుకు కొత్త విరుగుడు
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ శాస్త్రవేత్తలు పాముకాటుకు కొత్త తరహా విరుగుడు కనుగొన్నారు పాము విషాన్ని నిర్వేర్యం చేసే సింథటిక్ యాంటీబ్యాడి తయారు చేశారు దాదాపు అన్ని రకాల పాము విషాలకు ఇది విరుగుడుగా పని చేస్తుందని తెలిపారు తైవాన్ పాము విషాన్ని ఎలుకలకు ఇంజెక్ట్ చేసి యాంటీ బాడీల పనితీరును పరిశీలించారు భారత్లోని నాగుపాము సభ సహారా లో ఎక్కువగా ఉండే బ్లాక్ మాంబా పాము విశాల పైన ప్రయోగాలు చేశామని సంప్రదాయ యాంటీ బాడీల కన్నా ప్రస్తుతం అభివృద్ధి చేసిన సింథటిక్ లాంటివాడి దాదా 15 రెట్లు సమర్థంగా పనిచేస్తున్నదని సైంటిస్టులు తేల్చారు ఈ వివరాలను జర్నల్ సైన్స్ ట్రాన్స్లేషన్ మెడిసిన్ లో ప్రచురించారు దీని ప్రకారం హెచ్ఐవి కోవిడ్ రోగాన్ని గుర్తించేందుకు అనుసరించిన విధానాన్ని ఇక్కడ సైంటిస్టులు ఎంచుకున్నారు కామ విషయాన్ని నిర్వేర్యం చేసేందుకు యాంటీ బాడీలను ఈ విధానంలో తయారు చేయడ ఇదే తొలిసారి అని ఐఐఎస్సీ పిహెచ్డి విద్యార్థి సేంజిలక్ష్మి చెప్పారు పాముల విషానికి వ్యతిరేకంగా వేస్తృత రక్షణ ఇవ్వగల సార్వత్రిక యాంటీవాడిని తయారు చేయడంలో ముందడుగు పడింది అని పరిశోధనలో పాలుపంచుకున్న అమెరికాకు చెందిన స్క్రిప్ట్స్ మెసేజ్ ఇన్స్టిట్యూట్ సైంటిస్ట్లు చెప్పారు
