8, ఫిబ్రవరి 2024, గురువారం

రూటు మార్చిన చైన్స్ స్నాచర్స్

ఒంటరి పురుషుల మెడలోని బంగారు గొలుస దొంగతనానికి ప్రయత్నం..




 ఒంటరి మహిళల మెడలోని చైన్ స్నాచింగ్లకు పాల్పడే దొంగలు రూట్ మార్చారు కిరాణా షాపు యజమానికంటూ కారం చల్లి మెడలోని బంగారు కురుస్తూ పరారయ్యారు ఈ ఘటన వనస్థలిపురంలో బుధవారం తెల్లవారుజామున చోటున చేసుకుంది వివరాల్లోకి వెళ్తే వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని సాహెబ్ నగర్ పద్మావతి కాలనీలో బండారి గోవర్ధన్ శ్రీ మహాలక్ష్మి కిరాణా షాప్ నిర్వహిస్తున్నాడు ఈ క్రమంలో బుధవారం ఉదయం 6 గంటలకు రవీంద్రభారతి పాఠశాల దగ్గర పాలను తీసుకొని గోవర్ధన్ వస్తుండగా మార్గమధ్యంలో చైన్స్ నేచర్లు గమనించారు ఇద్దరు చైనీస్ నాచార్యులు గోవర్ధన్ ను వెంబడించి అతని కళ్ళలో కారం చల్లి అతని మెడలోని బంగారు గొలుసు తీసుకుని ద్విచక్ర వాహనంపై పరారయ్యారు కాగా గోవర్ధన అప్రమత్తమై కళ్ళలోని కారాన్ని దులుపుకొని వారిని నివేంబడించాడు అయితే ఒకరు ద్విచక్ర వాహనం తీసుకొని సామాన్ నగర్ వైపు పారిపోయారు   మరొకరు వీరాంజనేయ కాలనీ వైపు పరిగెడుతుండగా పట్టుకునేందుకు సమీపంలోని కిరణా షాప్ దగ్గర ఉన్నది చక్రవాహం తీసుకొని వీరాంజనేయ కాలనీ వైపు వెళ్ళాడు కాగా చైన్స్ స్నాచర్ అప్పటికే పరుగు తీశాడ.. వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు



ఆల్ ఇండియా క్యారం పోటీలకు భీమ్గల్ క్రీడాకారులు

 


ఆల్ ఇండియా క్యారం పోటీలకు భీమ్గల్ మండల కేంద్రానికి చెందిన క్యారం ప్లేయర్స్ డి రవీందర్ గౌడ్ నూతికట్టు సతీష్ లు ఎంపికయ్యారు ఉద్యోగరీత్యా హైదరాబాద్ అగ్రికల్చర్ ఆఫీసులో పనిచేసే డి రవీందర్ గౌడ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో పనిచేసే నూతికట్ట సతీష్లు ఎంపిక ఇవ్వడంతో భీమ్గల్ పట్టణవాసులు వారిని అభినందిస్తున్నారు జాతీయ క్యారంకు ఎంపికైన ఈ ఇద్దరు ఈ నెల 10 నుండి 15 తేదీల్లో బీహార్ క్యాపిటల్ పాట్నాలో జరగనున్న ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ క్యారం పోటీల్లో పాల్గొననున్నారు



నూతన కార్యవర్గం ఎన్నిక

 చందూర్ మండల కేంద్రంలో బుధవారం 

చందూర్ మండల   బహుజన టీచర్స్ అసోసియేషన్ 2024 కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.

 బహుజన టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా -  యాకూబ్ అలీ అన్సారీ 

మండల ప్రధాన కార్యదర్శిగా -  మేడిపల్లి సాయిలు

 ఎన్నికయ్యారు ఈ ఎన్నిక జిల్లా ప్రధాన కార్యదర్శి డి స్వామి నాయక్ ఆధ్వర్యంలో వీరిని నియమించడం జరిగింది.