4, ఫిబ్రవరి 2024, ఆదివారం

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక

 రాష్ట్రస్థాయి సబ్ జూనియర్స్ అథ్లెటిక్స్ పోటీలకు జిల్లా క్రీడాకారుల ఎంపిక పూర్తయింది కామారెడ్డి ఇందిరా గాంధీ స్టేడియంలో శనివారం సబ్ జూనియర్స్ విభాగంలో అండర్ ఎయిట్ టెన్ 12 14 సంవత్సరాల బాలబాలికల నుంచి ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఎంపిక చేశారు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలల నుంచి సుమారు 1000 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ప్రతిభ చూపిన క్రీడాకారులకు నిర్వాహకులు బహుమతులు ప్రధానం చేశారు అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు జైపాల్ రెడ్డి డాక్టర్ అనిల్ కుమార్ కోశాధికారి నరేష్ రెడ్డి ఉపాధ్యక్షులు రంగ వెంకటేశ్వర్ గౌడ్ వెంకటి దత్తాద్రి నవీన్ శ్రీనివాస మధుసూదన్ వీణ గౌహతి నవీన్ సంజీవ్ నరేష్ శివగౌడ్ తదితరులు పాల్గొన్నారు

ఎంపికైన క్రీడాకారులు వీరే తాన్సింగ్ సాత్విక్ అధర్వ కృతిక ఆధ్యా రాంచరణ్ భార్గవ్ రెడ్డి రఘువీర్ గౌడ్ విహాన్ రెడ్డి వేదశ్రీ రైనా సాత్విక్ రామ్ చరణ్ శ్రావణ్ కుమార్ భవాని మమత పవిత్ర ప్రణీత ప్రవీణ్ విజయ్ కుమార్ యోగి సునీత సంధ్య కార్తీక్





3, ఫిబ్రవరి 2024, శనివారం

నిక్షిత్ ఫౌండేషన్ పిట్లం

 నిక్షిత్ ఫౌండేషన్ ఫౌండర్ సతీష్ కుమార్ అశోక్ రాజ్ వెంకట్ నాగరాజు కృష్ణ

పిట్లం మండల కేంద్రంలోని బుడగ జంగం కాలనీ చెందిన దుర్గయ్య అని ఏడవ తరగతి చదువుతున్న అనాథ బాలునికి నిక్షిత్ ఫౌండేషన్ సభ్యులు బాసటగా నిలిచారు బాలునికి తల్లి తండ్రి ఎవరూ లేకపోవడంతో నిత్యవసర సరుకులు బియ్యం తదితర సామాగ్రిని అందజేశారు కార్యక్రమంలో నిక్షిత్ ఫౌండేషన్ ఫౌండర్లు సభ్యులు ఉపాధ్యాయ బృందం పాల్గొని విద్యార్థి నానమ్మకు ముత్యావసర సరుకులను అందజేశారు ఈ మేరకు విద్యార్థి నానమ్మ నిక్షిత్ ఫౌండేషన్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.


కామారెడ్డి జిల్లా అవార్డు టీచర్స్ అసోసియేషన్ 2024 కార్యవర్గం

 అధ్యక్షులు - మనోహర్ 

ప్రధాన కార్యదర్శి - బాల్రెడ్డి 

కోశాధికారి - హరి ప్రసాద్

 ఉపాధ్యక్షులు - విష్ణువర్ధన్ ,రామ్మోహన్

 కార్యవర్గ సభ్యులు - దేవేందర్ ,వెంకటేష్.