15, జూన్ 2022, బుధవారం

దేశంలోనే తొలి ప్రైవేట్ రైలు

 తొలి ప్రైవేట్ రైలు కోయంబత్తూర్ నుండి షిర్డీ.

భారత్ గౌరవ్ పేరిట ప్రవేశ పెట్టిన కేంద్ర ప్రభుత్వం.



మోసపూరిత మొబైల్ మెసేజ్ లు నమ్మొద్దు.

 

విద్యుత్ వినియోదారుల కు వస్తున్న మోస పూరిత సందేశాలను నమ్మ వద్దని tsnpdcl సీఎండీ శ్రీ అన్నమనేని గోపాల్ రావు గారు తెలిపారు.



600 లోన్ ఆప్స్ కు అనుమతి లేదు

 ఆన్ లైన్ లో అప్పులిచ్చే 600 లోన్ ఆప్స్ కు అనుమతి లేదని,తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్బీఐ, ఆర్థిక శాఖ, తెలిపాయి .ఫిర్యాదు చేయాలని వినియోగ దారుల కు సూచించారు.