24, జూన్ 2022, శుక్రవారం

నమ్మితే దొచేస్తారు..సైబర్ నేరగాళ్లు...

 తియ్యటి మాటలతో నమ్మించి వివరాలు తస్కరించి డబ్బులు కొల్ల గొట్టడంలో సైబర్ నేరగాళ్లు ఆరితేరి పోయారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అపరిచితుల కు వ్యక్తిగత వివరాలు చెప్పకూడదని సూచిస్తున్నారు.నేరుగా సంబంధిత కార్యాలయానికి వెళ్లి అధికారులను సంప్రదించాలని కోరారు.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి