9, ఫిబ్రవరి 2024, శుక్రవారం

భారత్ పప్పు కిలో 60 రూపాయలు

 మిర్యాలగూడ కేంద్ర ప్రభుత్వం భారత్ బ్రాండ్ పేరిట కిలో శనగపప్పును 60 రూపాయలకే ప్రజలకు అందిస్తోంది నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో విక్రయాలు ప్రారంభమయ్యాయి మూడు నెలల క్రితమే భారత్ శనగపప్పు కేజీ ప్యాకెట్లను ఆన్లైన్లో అమ్మకాలకు పెట్టారు అమెజాన్ రిలయన్స్ సంస్థల్లో భారత్ జనాధాళ్ ను 60 రూపాయలకు కేంద్రం విక్రయిస్తోంది బహిరంగ మార్కెట్లో దాని విలువ 75 నుంచి 80 రూపాయలుగా ఉంది ఈ క్రమంలో మిర్యాలగూడలో ప్రధాన వీధుల్లో ఆటోలు ప్రధాన వీధుల్లో భారత్ పప్పు విక్రయాలు ప్రారంభమయ్యాయి ఆన్లైన్ విక్రయాల గురించి తెలియని వారు ఆటోల వద్ద పాపం కొనుగోలు చేస్తున్నారు ఇటీవల కేజీ 29 రూపాయలకే భారత్ రైస్ కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసింది హాకా ద్వారా డీలర్లు వీటిని కొనుగోలు చేసి విక్రయించుకునే అవకాశం ఉంది

వాట్సాప్ లో థర్డ్ పార్టీ చాట్

 ఇతర మెసేజ్ యాప్ యూజర్లకు సందేశాలు పంపే.. అవకాశం.. టెలిగ్రామ్ సిగ్నల్ స్నాప్ ఇతర యాప్ యూజర్లకు సందేశాన్ని పంపేందుకు థర్డ్ పార్టీ చాట్ సెక్షన్ తీసుకొస్తున్నామని వాట్స్అప్ మాతృ సంస్థ మెటా తాజాగా వెల్లడించింది వాట్సాప్ ఖాతాదారులు తమ సందేశాల్ని ఇతర యాప్ లోని యూజర్లకు పంపేందుకు క్రాస్ ప్లాట్ఫా మెసేజింగ్ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు తెలిపింది తొలత దీనిని ఈ నిబంధనల ప్రకారం యూరప్ దేశాల్లో తీసుకొస్తారని సమాచారం ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు అన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది కొత్త కాన్సెప్ట్ పై మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని వాట్సాప్ ఇంజనీర్ బ్రౌజర్ ఇంటర్వ్యూలో చెప్పారు అయితే టెలిగ్రామ్ సిగ్నల్ స్నాప్ గూగుల్ ఐ మెసేజ్ ఆపిల్ మొదలైనవి వాట్సాప్ తో చేతులు కట్టాయా లేదా అన్నది తెలియాల్సి ఉంది యూజర్ల ప్రైవసీ భద్రత నేపథ్యంలో కొత్త కాన్సెప్ట్ పై కంపెనీల మధ్య పలు ఒప్పందాలు కుదరాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు

ప్రొఫైల్ విద్యార్థులకు ఏఐ టిప్స్

 టోటల్ విద్యార్థుల అదనపు సాధన కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత టోల్ టెస్ట్ రెడీ ప్లాట్ఫారం ఎడ్యుకేషన్ టెస్టింగ్ సర్వీస్ అందుబాటులోకి తీసుకొచ్చింది విద్యార్థుల వ్యక్తిగత సాధనకు ఇది దోహదపడుతుందని టిప్స్ రూపంలో సలహాలు సూచనలు కూడా చేస్తుందని గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఫ్రీ పెయిడ్ ఆఫర్లను ఉపయోగించుకొని టోటల్ టెస్ట్ రెడీలో సాధన చేయవచ్చు టెస్ట్ రెడీ విలక్షణ వేదిక వ్యక్తిగత సాధనలో మెరుగులు దిద్దుకోవడానికి ఇది ఎంతగానో సహాయకారిగా నిలుస్తుంది అని ఈ టి ఎస్ కు చెందిన రోహిత్ శర్మ చెప్పారు