11, సెప్టెంబర్ 2026, శుక్రవారం

నందిపేట చిందు భాగవత కళాకారుల సంఘం 2026

 నందిపేట మండల కేంద్రంలో గురువారం చిందు భాగవత కళాకారుల సంఘం నూతనంగా ఏర్పాటైంది. 

వ్యవస్థాపక అధ్యక్షుడు,మండల అధ్యక్షుడు..పులింటి నంబూద్రి ప్రసాద్ ( చింరాజ్ పల్లి ) ,

సలహా దారులు..

పులింటి బాబూ రావు ( మల్లారం ) ,

ఉపాధ్యక్షులు..

ఎల్లయ్య ( కౌల్ పూర్ ) ,పులింటి ముత్యం ( మాక్లూర్ ), జాన్ పాల్ ( నందిపేట ) ,

ప్రధాన కార్యదర్శి.. 

నాగభూషణం ( మాక్లూర్ ),

సంయుక్త కార్యదర్శులు ..

కృష్ణయ్య ( కౌల్ పూర్ ) , శ్రీకాంత్ ( మెట్ పల్లి ) ,

కోశాధికారి..

బొందెన్న ( కౌల్ పూర్ ),

సంయుక్త కోశాధికారి ..

హన్మాన్ దాస్ ( మల్లారం ) 

సభ్యులు..

సంజీవ్,సాగర్,సాయిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి