నాగలి గిద్ద మండల జర్నలిస్టు ఫోరం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
గౌరవ అధ్యక్షుడిగా.. నాగశెట్టి.. వార్త
అధ్యక్షుడిగా.. పుండ్ లేక్.. ఆంధ్రజ్యోతి,
ఉపాధ్యక్షుడిగా.. బాలాజీ.. విజయ క్రాంతి
ప్రధాన కార్యదర్శిగా.. భీమ్ సింగ్ రాథోడ్ ..నమస్తే తెలంగాణ
కార్యదర్శిగా.. మోహన్ ..గాండీవం
కోశాధికారిగా.. సిద్రామ్ పాటిల్.. నవ తెలంగాణ,
సహాయ కార్యదర్శిగా.. గౌతం సిద్దు.. సత్యవార్త
ఎన్నికయ్యారు .
కార్యవర్గ సభ్యులుగా..
దత్తు సాయి.. మన తెలంగాణ
ప్రశాంత్ .. జనం సాక్షి..
లక్ష్మణ్.. పెన్గన్
ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా కృషి చేస్తామని తెలిపారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి