కామారెడ్డి విద్యానగర్లోని శ్రీ విశ్వనాథేశ్వర స్వామి ఆలయ నాలుగవ వార్షికోత్సవం మహాశివరాత్రి పర్వదిన ఉత్సవాలు ఈనెల 6 7 8 తేదీలలో బుధవారం నుంచి శుక్రవారం వరకు మూడు రోజులు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు శంకర్ గౌడ్ మంగళారపు మోహన్ ప్రతినిధులు శ్రీనివాస్ రెడ్డి లక్ష్మయ్య తెలిపారు స్వామివారి కల్యాణోత్సవం అన్నదానం అభిషేక విశేష పూజలు ఉంటాయన్నారు
No comments:
Post a Comment