Thursday, 1 February 2024

ప్రాణ రక్షణ నైపుణ్యాలపై శిక్షణ

 ప్రాజెక్టు రిజర్వాయర్ వద్ద ప్రాక్టికల్స్ ప్రదర్శన

ముత్కాల్ మండల కేంద్రంలోని రైతు వేదిక సభాస్థలిలో బుధవారం నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫ్ బోర్డ్ ఇండియన్ ఇమ్యునాలజీ లిమిటెడ్ వారి ప్రాజెక్టు సంయుక్తంగా కలిసి మత్స్యకారుల ప్రాణరక్షణ నైపుణ్యాలపై శిక్షణ అవగాహన సదస్సులు నిర్వహించారు ఈ సదస్సులు జిల్లా మత్స్య శఖ అధికారి రాజ్ నరసయ్య ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు అంతకుముందు ఎన్ ఎఫ్ డి పి సీనియర్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు కంచి భార్గవి మాట్లాడుతూ శ్రీ రామ్ సాగర్ ప్రాజెక్టు గోదావరి నది ఒడ్డున వృత్తిరీత్యా మత్స్యకారులు జాలరులు చేపలు పట్టేందుకు వెళ్లే సమయంలో తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు అదేవిధంగా గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీం గురించి వివరించారు మాదా సమయంలో తక్షణం తీసుకోవలసిన జాగ్రత్తలపై ఐటీయూఎస్ ఇండియన్ రెస్క్యూ అకాడమీ మహేష్ వారి బృందం ప్రాజెక్టు రిజర్వాయర్ వద్ద ప్రాక్టికల్స్ ప్రదర్శించారు కార్యక్రమంలో జిల్లా ఏడి రాజనర్సయ్య ఎస్ఎఫ్ఐసి సీనియర్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు కంచి భార్గవి ఐ టి యు ఎస్ ఇండియన్ రేస్ కి అకాడమీ మహేష్ సోంపేట నారాయణ జిల్లా మత్స్య శాఖ సిబ్బంది ఎన్ఎఫ్టిపి బృందం మత్స్యకారులు తదితరులు పాల్గొన్నారు



No comments:

Post a Comment