Friday, 2 February 2024

క్రీడా కారిణి ని సన్మానించి న ఐ టీ శాఖా మంత్రి

 తక్కడపల్లి గ్రామానికి చెందిన కిక్ బాక్సింగ్ క్రీడాకారిణి ప్రతిభా పాటిల్ను రాష్ట్ర  ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు కేమ్రాజ్ కళ్యాణి సర్పంచ్ రమేష్ తో కలిసి గురువారం సన్మానించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో క్రీడాకారులకు చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయిలో బాలికలు క్రీడలలో రాణించడం గొప్ప పరిణామమని కొనియాడారు మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్నారని ఆటలలో మంచి ప్రతిభను కనబరుస్తున్నారని వివరించారు క్రీడలకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు తనను ఎప్పుడైనా నేరుగా వచ్చి కలవచ్చని తెలిపారు.

No comments:

Post a Comment