కామారెడ్డి ఇందిరాగాంధీ స్టేడియంలో బుధవారం రాష్ట్రస్థాయి రగ్బీ పోటీ ల కు జిల్లా స్థాయి బాలబాలికల జట్లను ఎంపిక చేయడం జరిగింది. ఇందులో భాగంగా కామారెడ్డి కాకతీయ విద్యార్థులైన సంజన లోకేష్ రెడ్డిలు రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొనడానికి అర్హత సాధించారని వ్యాయామ ఉపాధ్యాయుడు నరేష్ తెలిపారు ఎందుకైనా విద్యార్థులను పాఠశాల యాజమాన్యం ప్రిన్సిపాల్ ను ఉపాధ్యాయ బృందం అభినందించారు ఇలాంటి విజయాలు ఎన్నో సాధించాలని ఆకాంక్షించారు
No comments:
Post a Comment