నిధి ఆప్ కే నికత్ 2.0 ఈనెల 27న నిర్వహిస్తున్నట్లు ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ గణేష్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు క్లాసిక్ పేపర్స్ శ్రీనగర్ గ్రామం గుండారం కామారెడ్డి ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్ రూమ్ నెంబర్ 25 లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు పిఎఫ్ చందాదారులు యజమానులు పింఛనర్లు తగిన ఆధారాలతో హాజరై ఫిర్యాదులు అక్కడికక్కడే పరిష్కరించుకోవచ్చని సూచించారు.
No comments:
Post a Comment