లైట్ అండ్ సౌండ్ లేజర్ షోను ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
దేశంలోనే అత్యుత్తమ పర్యాటక నగరాలలో హైదరాబాద్ ఒకటి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు మంగళవారం నెక్లెస్ రోడ్ లోని సంజీవయ్య పార్కులు కేంద్ర పర్యటకశాఖ సెంట్రల్ ఫైనాన్స్ అసిస్టెంట్ స్కీమ్లో భాగంగా 50 కోట్ల రూపాయల నిధులతో ఏర్పాటు చేసిన లైట్ అండ్ సౌండ్ లేజర్ షోను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి కిషన్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ సంస్థ ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది అన్నారు ప్రస్తుతమున్న కోహినూరు వజ్రపు కథస్థానంలో మరిన్ని కథలను తీసుకొస్తూ మార్పులు చేసేందుకు రాష్ట్ర పర్యాటక శాఖ చొరవ తీసుకోవాలని కోరారు మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ టూరిజం అభివృద్ధి చెందితే ఆదాయంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు కోహినూర్ కథను రాజ్యసభ సభ్యుడు సినీ రచయిత విజయేంద్రప్రసాద్ పర్యవేక్షణలో రచయిత కంచి రాయగా సింగర్ సునీత గాత్రం వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించారు ఇక్కడే నిర్మించిన మల్టీపర్పస్ బాంకెట్ హాల్ను మంత్రులు ప్రారంభించార


No comments:
Post a Comment