Friday, 15 March 2024

మొబైల్ లోక్ అదాలత్ ప్రారంభం

 జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మొబైల్ లోక్ అదాలకు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయమూర్తి ఎస్ఎన్ శ్రీదేవి పేర్కొన్నారు జిల్లా కోర్టు ఆవరణలో మొబైల్ లోక్ అదాలత్ వాహనాన్ని గురువారం ప్రారంభించిన ఆమె మాట్లాడారు మొబైల్ లోక్ అదాలకు జిల్లా ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి శివరాత్రి ప్రతాపను పెసైడింగ్ అధికారిగా నియమించారు వాహనం గురువారం ఎల్లారెడ్డిలో ఈనెల 15న బాన్సువాడలో పర్యటిస్తుందని అన్నారు ప్రజలు వినియోగించుకోవాలని అన్నారు అదనపు జిల్లా న్యాయమూర్తి లాల్ సింగ్ శ్రీనివాస్ నాయక్ సీనియర్ సివిల్ జడ్జి టి నాగరాణి ప్రథమ శ్రేణి న్యాయమూర్తి కే సుధాకర్ అదనపు ప్రథమ శ్రేణి న్యాయమూర్తి దీక్ష పి పి రాజగోపాల్ గౌడ్ న్యాయవాదులు రమేష్ తదితరులు పాల్గొన్నార

No comments:

Post a Comment