Sunday, 3 March 2024

ఎస్బిఐ రివార్డ్స్ పేరుతో సైబర్ మోసం

 ఎస్బిఐ రివార్డ్స్ పేరిట ఒక యువతి సైబర్ మోసానికి గురైనట్లు సిఐ కృష్ణ ఆదివారం తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి బాన్సువాడ మండలం చిన్న రాంపూర్ తాండాకు చెందిన విజయ తన ఫోన్లో ఫిబ్రవరి 23న వచ్చిన ఎస్బిఐ రివార్డ్ మెసేజ్ లింకును ఓపెన్ చేసింది అందులో సైబర్ నేరగాళ్లు సూచించినట్లు ఓటిపి ఎంటర్ చేయగానే బ్యాంక్ అకౌంట్ నుంచి 37 37వేల రూపాయలు విత్డ్రా అయినట్లు మెసేజ్ వచ్చింది వెంటనే అప్రమత్తమైన విజయం సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ 193 ఫోన్ చేసి జరిగిన మోసాన్ని తెలిపి పిఎస్ లో ఫిర్యాదు చేసింది కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు

No comments:

Post a Comment