Thursday, 14 March 2024

మలిదశ తెలంగాణ ఉద్యమకారుల బాన్సువాడ మండల కార్యవర్గం

 మలిదశ తెలంగాణ ఉద్యమకారుల బాన్సువాడ మండల నూతన కమిటీని బుధవారం పట్టణంలో సమావేశమై ఎన్నుకున్నారు అధ్యక్షునిగా మాసాని శేఖర్ రెడ్డి ఉపాధ్యక్షుడిగా భీం నాయక్ సత్యనారాయణ గౌడ్ ప్రధాన కార్యదర్శిగా మహేష్ చందు కార్యదర్శిగా సాయికుమార్ ప్రచార కార్యదర్శిగా శేఖర్ కోశాధికారిగా కాల్వస్యం సలహాదారులుగా నాగభూషణం దేవేందర్ రెడ్డిలు ఎన్నికయ్యారు

No comments:

Post a Comment