Wednesday, 13 March 2024

మజ్జిగ వితరణ

 బాన్సువాడ పట్టణంలోని రామ్ ఫౌండేషన్ సంస్థ ఆధ్వర్యంలో 500 మంది ప్రయాణికులు పేదలకు మంగళవారం మజ్జిగ పంపిణీ చేశారు సభ్యులు మాట్లాడుతూ దాతర సహకారంతో 50 రోజులపాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు సంస్థ అధ్యక్షుడు నాగరాజు ఉన్నారు

No comments:

Post a Comment