Thursday, 1 February 2024

గ్రీన్ హౌస్ పై అవగాహన

 మాచారెడ్డి మండలంలోని కొత్తపల్లి గ్రామంలో కేతి సంస్థ ఆధ్వర్యంలో గురువారం గ్రామంలోని 60 మంది రైతులకు గ్రీన్ హౌస్ పై అవగాహన కల్పించారు గ్రీన్ హౌస్ వేసుకున్న తర్వాత ఏ ఏ పంటలు పండించాలో ఆ సంస్థ జోనల్ మేనేజర్ విటల్ రైతులకు అవగాహన కల్పించారు రక్ష 16 వేల రూపాయల విలువైన గ్రీన్ హౌస్ ను సబ్సిడీతో కేవలం 50 వేల రూపాయలకు అందిస్తున్నామని తెలిపారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు కార్యక్రమంలో కామారెడ్డి ఏడిఏ అపర్ణ మాచారెడ్డి ఏవో రమ్యశ్రీ రైతులు శ్రీకాంత్ యూసుఫ్ రాములు లక్ష్మణ్ పాల్గొన్నారు



No comments:

Post a Comment