Saturday, 24 February 2024

ఇడ్లీ వడ తో జీవవైవిద్యానికి ముప్పు

 భారతీయులు తినే పలు ఆహార పదార్థాలు జీవవైవిద్యానికి ముప్పు కలిగిస్తున్నాయని తాజా అధ్యయనం పేర్కొంది ప్రపంచవ్యాప్తంగా 150 యొక్క వంటకాలపై జరిపిన పరిశోధనలలో 26 భారతీయ వంటకాల వల్ల జీవవైవిద్యానికి ఎక్కువ ముప్పు ఉన్నట్టు తేలిందట వాటిలో ఇడ్లీ వడ చానా మసాలా రాజ్మా చపాతి సహఫలు ఆహార పదార్థాలు ఉన్నాయి యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ పరిశోధకుల అధ్యయనంలో పర్యావరణం పై ఆహార పదార్థాల ప్రభావం వెలుగు చూసిందట ఆహార ఉత్పత్తి జరిగే ప్రాంతాలలో రకరకాల జీవజాతులు ప్రభావితం అవుతాయని చెబుతున్నారు వ్యవసాయం చేసే ప్రదేశాలలో చీరలు పక్షులు ఉభయచరాలపై పడే ప్రభావం పై పరిశోధకులు అంచనా వేశారు బియ్యం పప్పు ధాన్యాలతో కూడిన పదార్థాల వల్ల జీవవైద్యానికి అధికం ఉందని పరిశోధనలో తెరిచారు భారత్లో బియ్యం పప్పు పంటల సాగుకు తరచుగా భూమి మార్పిడి అవసరమని దీనివల్ల అనేక జీవజాతులు ఆవాసాలను కోల్పోతున్నాయని పరిశోధకులు చెబుతున్నారు

No comments:

Post a Comment