Thursday, 1 February 2024

ఓపెన్ డిగ్రీ పీజీ అడ్మిషన్లకు గడువు పెంపు

 నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 2023 24 డిగ్రీ పిజి అడ్మిషన్ల గడువును ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఈనెల 16వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రిన్సిపాల్ రామ్మోహన్ రెడ్డి తెలిపారు ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు ఎకనామిక్స్ హిస్టరీ పొలిటికల్ సైన్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సోషియాలజీ జర్నలిజం మాస్ కమ్యూనికేషన్ ఇంగ్లీష్ హిందూ తెలుగు ఉర్దూ ఎంకం ఎంఎస్సీ ఫిజియాలజీ మ్యాథమెటిక్స్ కోర్సులు ఉన్నాయని పేర్కొన్నారు డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం పొందిన వారికి ఈ నెల నాలుగో తేదీ నుంచి తరగతులు నిర్వహిస్తారని తెలిపారు మరిన్ని వివరాలకు అధ్యయన కేంద్రం రీజినల్ కోఆర్డినేటర్ రంజిత లేదా ఏడు మూడు ఎనిమిది రెండు తొమ్మిది రెండు తొమ్మిది ఆరు ఒకటి రెండు నంబర్ను సంప్రదించాలని సూచించారు

Braouonline.in 

No comments:

Post a Comment