ధర్పల్లి మండలంలోని ప్రైవేట్ పాఠశాలలు తమ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నాయి
నూతన కార్యవర్గంలో
అధ్యక్షులుగా - సురేష్ మదన్ శ్రీ మేధా స్కూల్
జనరల్ సెక్రటరీగా - దత్తాద్రి శారదా విద్యానికేతన్ స్కూల్
కోశాధికారిగా - మహేందర్ సన్ షైన్ స్కూల్
జాయింట్ సెక్రెటరీగా - పోశెట్టి
మెంబర్లుగా - సాయికృష్ణ, రాజు రెడ్డి, శ్రీకాంత్ ,మాన్సింగ్ ఎన్నికయ్యారు.
నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ శక్తి మేరకు బాధ్యతలు నిర్వహిస్తామని తెలిపారు
No comments:
Post a Comment