Saturday, 24 February 2024

ట్రస్మ నూతన కార్యవర్గం

 



ధర్పల్లి మండలంలోని ప్రైవేట్ పాఠశాలలు తమ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నాయి 

నూతన కార్యవర్గంలో

 అధ్యక్షులుగా  - సురేష్ మదన్ శ్రీ మేధా స్కూల్

 జనరల్ సెక్రటరీగా - దత్తాద్రి శారదా విద్యానికేతన్ స్కూల్

 కోశాధికారిగా - మహేందర్ సన్ షైన్ స్కూల్ 

జాయింట్ సెక్రెటరీగా - పోశెట్టి 

మెంబర్లుగా - సాయికృష్ణ, రాజు రెడ్డి, శ్రీకాంత్ ,మాన్సింగ్ ఎన్నికయ్యారు.

 నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ శక్తి మేరకు బాధ్యతలు నిర్వహిస్తామని తెలిపారు

No comments:

Post a Comment