గ్రామీణ ప్రాంత ప్రజల కోసం మొబైల్ యాప్ ఐ ఐఐటి హైదరాబాద్ పూర్వ విద్యార్థి రూపకల్పన
గ్రామీణ ప్రజలకు వీలుగా ఉండేలా స్మార్ట్ గవ్ యాప్అ భివృద్ధి చేశాడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఐ ఐ టి హైదరాబాదులో ఎంటెక్ చేసిన రజనీష్ వాజ్పాయ్ కాలిఫోర్నియాలో సాఫ్ట్వేర్ ఉద్యోగిత స్థిరపడ్డారు. మాతృదేశానికి ఏదైనా చేయాలన్న తపనతో గ్రామీణ భారతదేశ ంలో స్మార్ట్ గవర్నెన్స్ ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ కోసం ఆండ్రాయిడ్ యాప్ రూపొందించారు 2017లో రెండు నెలలపై ఇండియాకు వచ్చి తాను పుట్టి పెరిగిన ప్రాంతాల్లో అధ్యయనం చేసి ఆధునిక ప్రపంచంలో గ్రామాలకు ఏం కావాలో తెలుసుకొని ఈ యాప్ ను రూపొందించారని ప్రస్తుతం ఈ యాప్ దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిందని ఐఐఐటి ప్రతినిది తెలిపారు.
No comments:
Post a Comment