Thursday, 1 February 2024

రాష్ట్రస్థాయి రగ్బీ పోటీలకు శాంతినికేతన్ విద్యార్థుల ఎంపిక

 యాదాద్రి భువనగిరి జిల్లాలో జరగబోయే రెడ్డి పోటీలకు కామారెడ్డి జిల్లా చిన్న మల్లారెడ్డి గ్రామ పరిధిలోని శాంతినికేతన్ విద్యాలయం నుంచి నలుగురు విద్యార్థులు ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపాల్ తెలిపారు రిషిక దివ్య అభిలాష్ రిషిత్ గౌడ్ ఈ నలుగురు విద్యార్థులు ఎంపికయ్యారు ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థులను ప్రిన్సిపాల్ మరియన్ ఉపాధ్యాయులు శ్రీధర్ పటేల్ స్వామి వ్యాయామ ఉపాధ్యాయులు రాజు శివాజీ అభినందించారు.



No comments:

Post a Comment