Friday, 23 February 2024

పిచ్చుకల సంరక్షణకు వినూత్న ప్రయత్నం

 కొన్ని ఏళ్ల క్రితం వరకు ప్రతి ఇంట్లో పిచ్చుకలు కనిపించేవి ఇప్పుడు చెట్ల పైన వాటి జాడలేదు పట్టణీకరణ మొబైల్ టవర్లు వాటి నుంచి వెలువడే రేడియేషన్ కారణంగా పిచ్చుకల ఉనికి ప్రశ్నార్థకమైపోయింది వీటికి తోడు కొన్ని ప్రాంతాల్లో కోతులు పిచ్చుక కూడని ధ్వంసం చేయడం వల్ల కూడా నేర్పించుకలు కనుమరుగవుతున్నాయి ఈ నేపథ్యంలోని కొంతమంది పర్యావరణ వేత్తలు పక్షుల సంరక్షణ బాధ్యత తీసుకున్నారు మిషన్ టు సేవ్ బర్డ్స్ కొత్తగూడెం పేరుతో చుక్కలకు ఆహారం పిచ్చుకలకు ఆహారం సంరక్షణకు ఉచితంగా గూళ్ళు పంపిణీ చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు కొత్తగూడెంలోని ఎస్సిసిఎల్ ఉద్యోగి కే రాజశేఖర్ ఈ సేవలో ముందున్నారు ప్రకృతి హరిత దీక్ష అని నవల ఇచ్చిన స్ఫూర్తితో అడుగు ముందుకేసారు ఎండిన వరి కంకులను గూళ్ళను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తూ పిచ్చుకల సంరక్షణకు దిగారు ఆంధ్రప్రదేశ్లోని తుని పట్టణానికి చెందిన రైతు పర్యావరణవేత్త పి దాలినాయుడు నుంచి తాను ప్రేరణ పొందానని రాజశేఖర్ తెలిపారు సొంత ఖర్చులతో వరి కంకులు పిచ్చుక గూళ్లను కొనుగోలు చేసి స్నేహితులకు ఇరుగుపొరుగు వారికి పంచుతున్నారు ప్రకృతి పరిరక్షణకు తన వంతు సహాయంగా ఈ పని చేస్తున్నట్లు రాజశేఖర్ తెలిపారు పర్యావరణంలో భాగమైన పక్షులను సంరక్షించడం ద్వారా వాతావరణ కాలుష్యం నుంచి రక్షించుకోగలమని చెప్పారు ఇంటి పరిసరాలలో వరి కంకులు వేలాడదీస్తే పిచ్చుకలు వచ్చే వాలుతాయని చెప్పారు పిచ్చుకలను కాపాడాలని వన్యప్రాణులని నిపుణుల పిలుపుమేరకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామనిఅని తెలిపారు.

No comments:

Post a Comment