స్మార్ట్ ఫోన్లు కు లిక్విడ్ యూ వి స్క్రీన్ ప్రొటెక్టర్ లను వాడవద్దని ప్రముఖ మొబైల్ ఫోన్ తయారీ సంస్థ షా వోమి వినియోగ దారులకు సూచించింది. వాటిలో ద్రవరూపంలో ఉండే రసాయన జిగురు చార్జింగ్ పోర్టు స్పీకర్ ఇతర భాగాల్లోకి వెళ్లి ఫోన్ పనితీరును దెబ్బ తీస్తుంది అని తెలిపారు.దీంతో పరికరం వారంటీ పూర్తి కాలం రాదు అని తెలిపారు.ఈ మేరకు కంపెనీ తాజా గా వినియోగ దారులకు ఒక అడ్వైజరీ విడుదల చేసింది.లిక్విడ్ యూ వి స్క్రీన్ ప్రొటెక్టర్ లు కాకుండా టెంపర్డ్ , నాన్ టెంపర్డ్ గ్లాస్ ఎలక్ట్రో స్టాటిక్ ఫిల్మ్స్ ను వాడవచ్చని స్మార్ట్ ఫోన్లు పనితీరుకు వాటి లైఫ్ టైమ్ కు సురక్షితమని పేర్కొంది.
No comments:
Post a Comment