సరోగసి అద్దె గర్భం ద్వారా సంతానాన్ని పొందేందుకు ప్రస్తుతం ఉన్న నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సవరించింది తద్వారా దంపతులలో ఎవరో ఒకరు వైద్య సమస్యతో బాధపడుతున్నట్లయితేనే దాత అండాన్ని లేదా వీర్యాన్ని ఉపయోగించుకునేందుకు వీలు కల్పించింది ఈ పద్ధతిలో సంతానాన్ని పొందాలనుకునే భర్త లేదా భార్యకు వైద్య పరమైన సమస్య ఉన్నట్టు జిల్లా మెడికల్ బోర్డు ధ్రువీకరించాల్సి ఉంటుందని అప్పుడే దాత బీజగణంతో అద్దె గర్భం ద్వారా సంతానాన్ని పొందేందుకు వీలవుతుందని బుధవారం జారీ చేసిన నోటిఫికేషన్లు కేంద్రం స్పష్టం చేసింది అంటే దంపతులు ఇద్దరు వైద్య సమస్యలతో బాధపడుతున్న లేక వారికి సొంత బీజ కణాలు లేకపోయినా సరోగసిని ఎంచుకునేందుకు వీలు ఉండదు
No comments:
Post a Comment