మార్చి మూడవ తేదీన చేపట్టిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిజాంసాగర్ మండల వైద్యాధికారి రోహిత్ అన్నారు నిజాంసాగర్ పిహెచ్సిలో ఏఎన్ఎం ఆశా కార్యకర్తలతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు మార్చి మూడు నాలుగు ఐదు తేదీలలో మూడు రోజులపాటు పల్స్ పోలియో కార్యక్రమం కొనసాగుతుందని ఐదేళ్ల లోపు చిన్నారులందరికి చుక్కల మందు వేయాలని అన్నారు పోలియో చుక్కలు వేసేందుకు 40 కేంద్రాలను ఒక మొబైల్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు హెల్త్ సూపర్వైజర్లు మధు వెంకటనారాయణ సాయిలు పాల్గొన్నారు
No comments:
Post a Comment