Saturday, 3 February 2024

ఐ ఎం డబ్ల్యు ఎఫ్ అధ్యక్షుడిగా వాసిరెడ్డి సీతారామయ్య

 ఇండియన్ మైన్స్ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐటీయూసీ అనుబంధ నూతన అధ్యక్షుడిగా సింగరేణి కార్మిక నేత వాసిరెడ్డి సీతారామయ్య ఎన్నికయ్యారు జార్ఖండ్ రాజధాని రాంచీలో గురువారం జరిగిన ఫెడరేషన్ ఐ ఎం డబ్ల్యు ఎఫ్ కౌన్సిల్ సమావేశంలో అధ్యక్షుడిని ఎన్నుకున్నారు ఈ ఫెడరేషన్ దేశంలోని 8 కోల్ ఇండియా బొగ్గు పరిశ్రమలతో పాటు సింగరేణి సంస్థలు యూనియన్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది సింగరేణి విభాగం స్టేట్ అధ్యక్షుడైన సీతారామయ్య ఐ ఎం డబ్ల్యు ఎఫ్ అధ్యక్షుడిగా మూడేళ్ల పాటు కొనసాగని నాయన ఎన్నిక పట్ల ఐఐటియుసి శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.



No comments:

Post a Comment