పురాణాలు ఇతిహాసాల ప్రేరణతో ప్రతి ఒక్కరూ సన్మార్గంలో నడవాలని ప్రముఖ ప్రవచనకర్త పద్మశ్రీ గరికపాటి నరసింహారావు అన్నారు జిల్లా కేంద్రంలోని పాత కలెక్టర్ మైదానంలో ధర్మ బీజం కార్యక్రమాన్ని శనివారం సాయంత్రం నిర్వహించారు ఈ కార్యక్రమానికి గరికపాటి హాజరై ప్రవచనాలు చేశారు రామాయణం భారతీయులకు మొదటి ఇతిహాసం అని ఒకే బాణం ఒకే మాట ఒకే రాముడు జీవితం ఆదర్శమని పేర్కొన్నారు చిన్నతనం నుంచే మన పిల్లలకు సంస్కృతి సంప్రదాయాలను నేర్పాలని సూచించారు అనంతరం గరికపాటి బిజెపి నేతలు ఘనంగా సన్మానించారు
No comments:
Post a Comment