బోధన్ పట్టణంలోని విశ్వకర్మ భవనంలో శుక్రవారం స్వర్ణకార సంఘం 2024 ఎన్నికల నిర్వహించారు ఎన్నికల్లో
అధ్యక్షులుగా - శ్రీపాదోజ్వార్ జనార్ధన్
ప్రధాన కార్యదర్శిగా - త్రివేణి నాగరాజు చారి
కోశాధికారిగా - మల్లేశ్వరం నారాయణ చారి
ఉపాధ్యక్షులుగా - బొప్పాపురం హనుమాన్ చారి
ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యక్రమంలో
జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షులు - తంగళ్ళపల్లి శ్రీనివాసచార,
కమిటీ సభ్యులు - మారోజు మురహర చారి, మారోజు సుధాకర్ చారి, సుంకోజు హరికాంత్ చారి ,కన్నోజ్వర్ బాలాజీ చారి ,సల్లూర్ వార్ అశోక్ చారి, కాళిదాస్ చారి, ప్రభాకర్ చారి ,నా రోజు రమణాచారి, ఎర్రోజు భాస్కరాచారి ,రాజశేఖర్ చారి, రమేష్ చారి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment