Thursday, 1 February 2024

ఉపకార దరఖాస్తులకు మార్చి 31 వరకు అవకాశం

 పోస్ట్ మెట్రిక్ విద్యార్థుల ఉపకార వేతనాలు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాల దరఖాస్తుకు రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది జనవరి 31 వ తేదీతో పకార దరఖాస్తుల ప్రక్రియ ముగిసినప్పటికీ విద్యార్థులు కాలేజీ యాజమాన్యాల విజ్ఞప్తుల నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది ఇందులో భాగంగా కడువును మార్చి 31వ తేదీ వరకు పుడగిస్తూ అర్హులైన విద్యార్థులంతా వెంటనే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్లు ద్రువపత్రాల అప్లోడ్ చేసుకోవాలని స్పష్టం చేసింది వాస్తవానికి డిసెంబర్ 30వ తేదీతో దరఖాస్తుల స్వీకరణ ముగిసినప్పటికీ విద్యార్థుల నుంచి స్పందన అంతంతమాత్రంగానే ఉండేది దీంతో జనవరి 31 వరకు గడువు పెంచారు అయినప్పటికీ విద్యార్థులు పూర్తిస్థాయిలో దరఖాస్తులు సమర్పించకపోవడం కొన్ని రకాల కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ ఇంకా పూర్తి కాకపోవడంతో కడుగు పొడిగింపు ప్రభుత్వానికి అనివార్యమైంది ఈ క్రమంలో ఎస్సీ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు 2023 24 విద్యా సంవత్సరంలో పోస్ట్మెట్రిక్ విద్యార్థుల ఉపకార వేతనాలు ఫీజు రీయింబర్స్మెంట్కు సంబంధించి దరఖాస్తులు 12 లక్షల 65000 వస్తాయని అధికారులు అంచనా వేశారు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను గతేడాది ఆగస్టు 19వ తేదీ నుంచి ప్రభుత్వం ప్రారంభించింది డిసెంబర్ 30 వరకు ఆన్లైన్ దరఖాస్తులకు అవకాశం కల్పించారు అయితే వివిధ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ పూర్తికాక పోవడం ఎన్నికల ప్రక్రియ విద్యార్థులకు కుల ఆదాయ ధ్రువీకరణ పత్రల జారీలో జాతీయంగా జరగడంతో ప్రభుత్వం నెలపాటు కడుగును పొడిగించింది జనవరి 31వ తేదీ నాటికి కడువు పూర్తి కాక ప్రెషర్స్ కేటగిరిలో నాలుగు లక్షల ఇరవై,262 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఈ కేటగిరీలో మరో ఒక లక్ష 30 వేల మంది దరఖాస్తులు సమర్పించాల్సి ఉంది

No comments:

Post a Comment