భిక్కనూరు మండల కేంద్రం సమీపంలోని టోల్ ప్లాజా యూనియన్ కార్యవర్గాన్ని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు
అధ్యక్షుడిగా - కాసాల నరస గౌడ్
ఉపాధ్యక్షులుగా - అంబల్ల సాయి నిఖిల్ ,తమ్మల సిద్ధరాములు
ప్రధాన కార్యదర్శిగా - మన్నె రాజశేఖర్
సహాయ కార్యదర్శులుగా - బల్ల రాజశేఖర్, స్వామి
కోశాధికారిగా - బలవంత రెడ్డి
తదితరులు ఎన్నికయ్యారు
No comments:
Post a Comment