Wednesday, 21 February 2024

టోల్ ప్లాజా యూనియన్ కార్యవర్గం 2024

 భిక్కనూరు మండల కేంద్రం సమీపంలోని టోల్ ప్లాజా యూనియన్ కార్యవర్గాన్ని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు

 అధ్యక్షుడిగా - కాసాల నరస గౌడ్

 ఉపాధ్యక్షులుగా - అంబల్ల సాయి నిఖిల్ ,తమ్మల సిద్ధరాములు 

ప్రధాన కార్యదర్శిగా -  మన్నె రాజశేఖర్

 సహాయ కార్యదర్శులుగా - బల్ల రాజశేఖర్, స్వామి

 కోశాధికారిగా - బలవంత రెడ్డి 

తదితరులు ఎన్నికయ్యారు

No comments:

Post a Comment