Saturday, 3 February 2024

తెలంగాణ రిటైర్డ్ గెజిటెడ్ అధికారుల సంఘం 2024

 పెన్షనర్లు ఎదుర్కొంటున్న అత్యంత క్లిష్టమైన సమస్య ఉద్యోగ పెన్షనర్ల ఆరోగ్య పథకం వర్తింప చేయకపోవడం అని తెలంగాణ రిటైర్డ్ గెజిటర్ అధికారుల సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం మోహన్ నారాయణ ఎస్ నరసరాజు అన్నారు శుక్రవారం టిఆర్జిఓఏ కార్యాలయంలో జరిగిన సంఘం సర్వసభ్య సమావేశంలో పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు పెన్షనర్లకు ఆరోగ్య పథకం అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు పిఆర్సి 23ని త్వరగా అమలు చేయాలని విన్నవించాలి

No comments:

Post a Comment