Thursday, 1 February 2024

12న విద్యుత్ సమస్యల పరిష్కార సదస్సు

 రైతులకు సంబంధించిన విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 12వ తేదీన మద్నూర్ మండలంలోని మెయిన్ రోడ్ గ్రామంలో ట్రాన్స్కో అధికారులతో సమావేశం నిర్వహించనున్నామని భారతీయ కిసాన్ సంగ్ బిచ్కుంద మండల అధ్యక్షుడు జంగం రాజకుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు సమావేశంలో జిల్లా డివిజన్ స్థాయి విద్యుత్ అధికారులు పాల్గొంటారని పేర్కొన్నారు రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు



No comments:

Post a Comment